Responsive Header with Date and Time

సమాధులపై ఫొటోల్లా.. సర్వే రాళ్లపై జగన్ చిత్రాలు: మంత్రి అచ్చెన్నాయుడు

Category : | Sub Category : రాజకీయం Posted on 2024-07-30 12:14:11


సమాధులపై ఫొటోల్లా.. సర్వే రాళ్లపై జగన్ చిత్రాలు: మంత్రి అచ్చెన్నాయుడు

రైతుల పొలాల్లో సర్వే రాళ్లపై జగన్ తన ఫొటోలు వేయించుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.



TWM News: రైతుల పొలాల్లో సర్వే రాళ్లపై జగన్ తన ఫొటోలు వేయించారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈమేరకు ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. సమాధి రాళ్లపై ఫొటో వేసుకున్నట్లు సర్వే రాళ్లపై వేయించారని ఎద్దేవా చేశారు. రైతుల పొలాల్లో దిష్టిబొమ్మ పెట్టడానికి ఒప్పుకొంటారని.. పొలం హక్కు పుస్తకాలపై దిష్టిబొమ్మ పెడితే ఊరుకోరని చెప్పారు. ప్రజల సొమ్ము రూ.650 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేయిస్తారా? అని ప్రశ్నించారు. పబ్లిసిటీ స్టంట్లు చేసినందుకే జగనన్ను ప్రజలు ఇంటికి పంపారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: