Responsive Header with Date and Time

Category : | Sub Category : క్రీడా Posted on 2024-02-01 18:05:10


TWM Live News : తొలి 2 టెస్టు మ్యాచ్‌ల నుంచి విరాట్ కోహ్లీ తన పేరును ఉపసంహరించుకున్నాడు. దీంతో పాటు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఆడలేరు. తాజాగా యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. అలాగే టీమ్ ఇండియా మిడిలార్డర్‌లో రజత్ పాటిదార్ కూడా ఉంటాడు. సర్ఫరాజ్ ఖాన్ లేదా రజత్ పాటిదార్.. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏ ఆటగాడికి అవకాశం దక్కుతుంది? అనేది ఆసక్తికరగా మారింది.

భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో రెండో టెస్టు విశాఖపట్నంలో జరగనుంది. అయితే టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ ఏలా ఉంటుందనే అంశంపై కీలక చర్చలు జరుగుతున్నాయి. తొలి 2 టెస్టు మ్యాచ్‌ల నుంచి విరాట్ కోహ్లీ తన పేరును ఉపసంహరించుకున్నాడు. దీంతో పాటు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఆడలేరు. తాజాగా యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. అలాగే టీమ్ ఇండియా మిడిలార్డర్‌లో రజత్ పాటిదార్ కూడా ఉంటాడు. సర్ఫరాజ్ ఖాన్ లేదా రజత్ పాటిదార్.. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏ ఆటగాడికి అవకాశం దక్కుతుంది? ఈ ప్రశ్నకు టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ సమాధానమిచ్చాడు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: