Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : తాజా వార్తలు Posted on 2024-10-01 13:23:53
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న రిపోర్టుపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అని ప్రభుత్వం తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మైసూర్ ఘజియాబాద్ ల్యాబ్ల నుంచి ఎందుకు ఒపీనియన్ తీసుకోలేదు? ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు సేకరించలేదు? ముందుగానే పరీక్షలకు ఎందుకు పంపలేదు? కల్తీ జరిగినట్లు సాక్ష్యాలు చూపండి. దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.