Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-10-01 13:13:16
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : సీఎం చంద్రబాబు మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పత్తికొండ మండలంలోని పుచ్చకాయలమడ గ్రామంలో నిర్వహించనున్న గ్రామ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం పింఛన్లు పంపిణీ చేస్తారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత కర్నూలు జిల్లాకు రావడం ఇదే మొదటిసారి.