Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-09-27 12:58:18
తెలుగు వెబ్ మీడియా న్యూస్: తిరుపతిలో మాజీ CM జగన్ పై దాడికి కూటమి కుట్ర పన్నుతోందని YCP ఆరోపించింది. BJP నేత భానుప్రకాశ్ రెడ్డి, జనసేన నేత కిరణ్ రాయల్, TDP నేతలు డబ్బులిచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్లు సమాచారం. జగన్ వాహన శ్రేణిపై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషుల్ని పురమాయించినట్లు తెలుస్తోంది. జగన్ తిరుమల పర్యటనతో లడ్డూ ఇష్యూలో నీ బండారం బయటపడుతుందని భయపడుతున్నావా చంద్రబాబు? అని YCP ట్వీట్ చేసింది.