Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-04-08 10:37:36
తెలుగు వెబ్ మీడియా న్యూస్:-గుజరాత్ టైటాన్స్ పేసర్ ఇషాంత్ శర్మ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. అంతేకాకుండా ఓ డీమెరిట్ పాయింట్ కూడా అతడి ఖాతాలో చేరింది. ఆదివారం సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ఇషాంత్ ఐపీఎల్ కోడ్ nఆఫ్ కండక్ట్ 2.2 రూల్ను అతిక్రమించినట్టు తేలింది. క్రికెట్ సామగ్రి, జెర్సీ, మైదానంలోని వస్తువులను అగౌరవపర్చడం దీనికిందికి వస్తుంది. రెఫరీ శ్రీనాథ్ విధించిన ఈ జరిమానాను ఇషాంత్ అంగీకరించాడు.